జలగెడ్డ స్మశానవాటిక పై గంటాను కలసిన భీమిలి మత్స్యకారులు

79చూసినవారు
జలగెడ్డ స్మశానవాటిక పై గంటాను కలసిన భీమిలి మత్స్యకారులు
మత్స్యకారుల స్మశానవాటికపై మాకు న్యాయం జరిగేవిధంగా చేయాలని భీమిలి జోన్ 3 వ వార్డులో ఉన్న ఎగువపేట మత్స్యకారులు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని కలసి బుధవారం వినతిపత్రం అందించారు. ఐదు శతాబ్దాల క్రితం నుండి జలగెడ్డ స్మశానవాటికను మాఎగువపేట గ్రామం ఉపయోగిస్తుందని అన్నారు. స్మశానవాటికను మేము దైవ మందిరలుగా కొలుస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్