వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి కార్యక్రమాలను ఈనెల ఎనిమిదో తేదీన ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాటు చేస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖ జిల్లా ఎండడా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో అమర్నాథ్ అధ్యక్షతన సమావేశం గురువారం నిర్వహించారు.