రైల్వే ఓబి హెచ్ ఎస్ కార్మికుల ధర్నా

50చూసినవారు
45 సంవత్సరాల వయసు నిబంధనలను రద్దు చేయాల‌ని, సోముకు యాజమాన్యం నాలుగు నెలల బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలి విశాఖ డిఆర్ఎం ఆఫీస్ వద్ద ధర్నా కార్మికులు గురువారం ధ‌ర్నా నిర్వ‌హించారు. తమను పనులలో కొనసాగించాలని, నాలుగు నెలల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఓబీహెచ్ఎస్ కార్మికులు ఆందోళ‌న నిర్వ‌హించారు. రైల్వే కార్మికుల‌ను దోపిడికి గురిచేసే విధానాల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్