భూదాన్ ఆక్రమణలు నివారించాలి

50చూసినవారు
భూదాన్  ఆక్రమణలు నివారించాలి
భూదాన్ భూముల సంరక్షణకు నడుం కట్టిన సర్వోదయ మండల్ భూముల పరిరక్షణకు కృషి చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ సర్వోదయ మండల్ చర్మన్ ఎన్. రాంబాబు నాయుడు తెలిపారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావే సమావేశంలో మాట్లాడారు. సర్వే నెం 132లోని 50. 56 ఎకరాల భూదాన్ యజ్ఞ బోర్డుకు చెందిన భూమిని అన్యాక్రాంతం కాకుండా సంరక్షించాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్