'మన్యం ధీరుడు' విజయవంతం కావాలి

54చూసినవారు
'మన్యం ధీరుడు' విజయవంతం కావాలి
'మన్యం ధీరుడు' చిత్రం విజయవంతం కావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఆకాంక్షించారు. ఈనెల 20న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో సోమవారం విశాఖ అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథతో ఈ చిత్రాన్ని ఆర్. వి. వి సత్యనారాయణ నిర్మించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్