గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలి

83చూసినవారు
విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఆందోళన చేసారు. మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మూడవ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడని , ప్రమాదంలో కార్మికుడికి రెండుకాళ్లు, ఒక చెయ్యి విరిగిపోయిన కాంట్రాక్టర్ పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కూడా చేర్పించలేదని ఆరోపించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్