చీడికాడ మండలం ఖండివరానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడుసుంకర శ్రీనివాస్ గోవాడ చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఉన్న సి.డి.సికి చైర్మన్ గా నియమితులయ్యారు. మంగళవారం విజయవాడలో రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. శ్రీనివాస్ నియామకంపట్ల ఎంకోడూరు సర్పంచ్ జీ సంజీవరావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కారకులైనజిల్లా మంత్రులు, విప్ కి ధన్యవాదాలు తెలిపారు.