ఫుడ్ పాయిజన్ ఘటనలో గిరిజన సంక్షేమ డిడిని సస్పెండ్ చేయాలి

69చూసినవారు
ఫుడ్ పాయిజన్ ఘటనలో గిరిజన సంక్షేమ డిడిని సస్పెండ్ చేయాలి
డుంబిగూడ మండలంలోని జాముగూడ ఆశ్రమ పాఠశాలో ఫుడ్ పాయిజన్ ఘటనలో గిరిజన సంక్షేమ డిడిని సస్పెండ్ చేయాలి యూటీఎఫ్ నాయకులు శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడా ఈ పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనం బాగోలేదని పత్రిక కథనాలు వెలుపడ్డాయి గుర్తుచేశారు. కాగా గిరిజన సంక్షేమ సహాయ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి తూతు మంత్రంగా పర్యవేక్షణ చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్