షోరూం ప్రారంభించిన బొత్స ఝాన్సీ

1643చూసినవారు
షోరూం ప్రారంభించిన బొత్స ఝాన్సీ
వైభవ్ జూవేల‌ర్స్‌ వారి మరో ప్రతిష్టాత్మకంగా 13వ షోరూంను విజయనగర మాజీ పార్లమెంటు సభ్యులు బొత్స ఝాన్సీ ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సభ్యులు వైభవ్ జేవెల్లెర్స్ వారు నమ్మకంతో, నాణ్యత ప్రతిరూపాంగా నిలుస్తూ కొనుగోలుదారులకు మన్నలతో ముందుకు సాగిస్తున్నార‌ని కొనియాడారు. తాను కూడా వైభవ్ కస్టమర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సభ్యులు కొలిగొట్ల వీరభద్రస్వామి, వైభవ్ జేవెల్లెర్స్ అధినేత గ్రంధి మల్లికామోనోజ్, కంకటల మల్లికార్జున, పైడా కృష్ణ ప్రసాద, వైభవ్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్