ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కీల‌క విజ్ఞ‌ప్తి

78చూసినవారు
ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కీల‌క విజ్ఞ‌ప్తి
పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో విజయవాడలో వర్క్ షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు నిపుణులు, మేధావులు, ఎన్జీవోల సూచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. భవిష్యత్ తరాల కోసం జల, వాయి కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ప‌వ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్