టీడీపీ టచ్‌లోకి వైసీపీ నేతలు?

53చూసినవారు
టీడీపీ టచ్‌లోకి వైసీపీ నేతలు?
ఏపీలో మరోమారు రాజకీయ జంపింగులకు ముహూర్తం కుదిరింది. ఏపీలోని చాలా జిల్లాల నుంచి వైసీపీ నేతలు టీడీపీ నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీని బలహీనం చేయాలన్నది టీడీపీ అజెండాగా ఉంది. ఇక వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోకపోతే వారికి ఆప్ష‌న్‌గా జనసేన కూడా ఉంది. దాంతో వారు అటు వైపు వెళ్తార‌నేది కూడా టీడీపీ శిబిరంలో చర్చగా ఉంది. అందుకే వైసీపీ నుంచి వ‌చ్చేవారిని టీడీపీలో జాయిన్ చేసుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించిన‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్