UPI యూజర్లకు గుడ్ న్యూస్

81చూసినవారు
UPI యూజర్లకు గుడ్ న్యూస్
యూపీఐ యూజర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ 123పే ట్రాన్సాక్షన్ లిమిట్, UPI లైట్​ వాలెట్ లిమిట్​ను పెంచుతున్నట్లు తెలిపింది. RBI ఒక్కో లావాదేవీకి UPI 123PAY పరిమితిని రూ. 5,000 నుండి రూ. 10,000కి పెంచింది. లావాదేవీల పరిమితుల పెంపు వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. నేటి ద్రవ్య విధాన సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది.

సంబంధిత పోస్ట్