కృష్ణదేవిపేటలో బిజెపి పోరు యాత్ర

77చూసినవారు
కృష్ణదేవిపేటలో బిజెపి పోరు యాత్ర
గొలుగొండ మండలంలోని కృష్ణదేవిపేటలో బీజేపీ పోరు యాత్ర-2 కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటిపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు వర్మ, కొండబాబు, నర్సీపట్నం కన్వీనర్ ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్