గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే సాధ్యం

77చూసినవారు
గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే సాధ్యం
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కంఠారం, జి. మాడుగుల, మండలం సొలభం గ్రామ సచివాలయాలను మంగళవారం పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి వినూత్న ఆలోచనలతో ప్రజలకు పాలనను చేరువ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆమె అన్నారు. గ్రామ స్వరాజ్యం సచివాలయ వ్యవస్థతోనే సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్