మానవ తప్పిదం మూగజీవాలకు శాపం

1868చూసినవారు
మానవ తప్పిదం మూగజీవాలకు శాపం
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం, మారుమూల బూదరాళ్ల పంచాయితీ పరిధిలో కన్నవరం గ్రామం సమీపంలో బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మాణానికి ఫైబర్ కనెక్షన్ కోసం రోడ్డు పక్కనే గొయ్యి తవ్వి నిర్లక్యంగా వదిలేయడంతో రైతులకు సంబంధించిన, రెండు దుక్కుటెద్దులు ఆ గొయ్యిలో పడి మృత్యువాతపడ్డాయి. ఇద్దరు రైతులకు రూ.30వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఆ సంస్థను స్థానిక సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ, వార్డు సభ్యులు సంజీవ్ లు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్