శనివారం 20న అల్లూరి జిల్లా అరకులోయలో టిడిపి పార్టీ ఆద్వర్యంలో రా కదలి రా బహిరంగసభ విజయవంతం చేయడానికి కొయ్యూరు మండల ఇన్చార్జ్ మళ్ల సురేంద్ర బిసి సాధికారత సమితి రాష్ట్ర కన్వీనర్ ని నియమించడం జరిగిందని రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎంవివి ప్రసాద్ తెలిపారు. ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం రావణాపల్లిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య కార్యకర్తలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.