ప్రమాదంలో మరణించిన జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనిత

578చూసినవారు
ప్రమాదంలో మరణించిన జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనిత
నక్కపల్లి మండలం, రాజయ్యపేట గ్రామంలో సెప్టిక్ ట్యాంక్ గొయ్యి తవ్వుతుండగా ఇసుక మేటల్లో కూరుకుపోయి మరణించిన రంగాల జగదీష్ కుటుంబ సభ్యులను బుధవారం మధ్యాహ్నం తెలుగు మహిళ అధ్యక్షురాలు పొలిట్ బ్యూరో సభ్యురాలు నియోజకవర్గ ఇంచార్జ్ వంగలపూడి అనిత పరామర్శించి సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్