వైసిపి విజయానికి అందరూ కృషి చేయాలి

598చూసినవారు
వైసిపి విజయానికి అందరూ కృషి చేయాలి
నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ శుక్రవారం అయ్యన్నపాత్రుడు సోదరుడు వైసీపీ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. డీసీసీబీ మాజీ ఛైర్ పర్సన్ చింతకాయల అనిత పాల్గొన్న ఈ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్