ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా రాస్తారోకోలు

1052చూసినవారు
పెదబయలు మండల కేంద్రము ఈ రోజు పార్టీలకు అతీతంగా ఆదివాసీ జెఏసి ఆధ్వర్యంలో మండల కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నాశించాలి జిఒ -నేం-3 అమలు చేయాలి అనే నినాదంతో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా నేతలు పోతురాజు, జిల్లా జేఏసీ యువ డైనమిక్ నాయకులు పాంగి, నాగేశ్వరరావు, సన్నిబాబు, అధిక సంఖ్యలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్