ఎయిర్‌టెల్‌లో జీక్యూజీ పెట్టుబడులు

50చూసినవారు
ఎయిర్‌టెల్‌లో జీక్యూజీ పెట్టుబడులు
అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి అనతి కాలంలోనే భారీగా లాభపడిన NRI ఇన్వెస్టర్, జీక్యూజీ పార్ట్‌నర్స్ చీఫ్ రాజీవ్ జైన్ తాజాగా మరో భారత కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో 0.8 శాతం వాటాను రూ.5,849 కోట్లకు దక్కించుకున్నారు. ఎయిర్‌టెల్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ సింగపూర్ టెలీకమ్యూనికేషన్స్ (సింగ్‌టెల్) నుంచి జీక్యూజీ ఈ వాటాను చేజిక్కించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్