687వ రోజు మత్స్యకారుల ధర్నా..

167చూసినవారు
687వ రోజు మత్స్యకారుల ధర్నా..
రసాయనిక వ్యర్థాలను సముద్రంలోకి వదిలేందుకు వేస్తున్న పైప్లైన్ నిర్మాణాన్ని నిలిపి చేయాలని డిమాండ్ చేస్తూ నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు చేపట్టిన మహా శాంతియుత ధర్నా మంగళవారానికి 687వ రోజుకు చేరుకుంది. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు మాట్లాడుతూ రసాయనిక వ్యర్థాలను సముద్రంలోకి వదిలితే మత్స్య సంపద నాశనం అవుతుందని మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోందని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్