స్కూల్ బిల్డింగ్ లేక అరుగు బయట విద్యార్థులకు తరగతులు

1087చూసినవారు
స్కూల్ బిల్డింగ్ లేక అరుగు బయట విద్యార్థులకు తరగతులు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ "మొండికోట ప్రభుత్వ పాఠశాల స్కూల్ బిల్డింగ్ గత సంవత్సరం కుప్ప కుళ్ళి పోయింది. గత సంవత్సరం నుంచి ఎమ్మెల్యే, ఎంపి జిల్లా కలెక్టర్ వారి దృష్టిలో స్కూల్ సమస్య పరిష్కారం చేయాలని ఎన్నో సార్లు వినిపించడం జరిగింది. నేటికి ఎటు వంటి స్పందనలేదని అన్నారు ఆదివాసీ బృందం ఎస్, భీముడు, ఎన్, బి, ధర్మ రావు, ప్రధాన ఉపాధ్యాయుడు, చిన్నయ్య మాష్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్