విజయవాడ కోసం.. విశాఖ ఔదార్యం

74చూసినవారు
విజయవాడ కోసం.. విశాఖ ఔదార్యం
విజయవాడ వరద బాధితులకు విశాఖ జిల్లా యంత్రాంగం బాసటగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వాయువేగంగా నాలుగు విడతల్లో 1.96 లక్షల ఆహార పొట్లాలను రైళ్లలో తరలించింది. కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా సరఫరా అధికారి జి. సూర్యప్రకాశరావు, ఏఎస్ఓలు, చెకింగ్ ఇన్స్పెక్టర్లు, మహారాణిపేట తదితరుల ఆధ్వర్యంలో మొత్తంగా 1.96లక్షల ఆహార పొట్లాలు పంపారు.

సంబంధిత పోస్ట్