ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అంటూ ర్యాలీ

71చూసినవారు
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చమ్మచింత గ్రామంలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అని శ్రేయోభిలాషి నానాజీ పిల్లల చేత ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియపరిచారు.మే 13 తారీకు నాడు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు పోలింగ్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రజాస్వామ్యా నికి ఒక ఆయుధమని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలని నానాజీ చమ్మ చింత ప్రజలకు చెప్పడం జరిగింది.

సంబంధిత పోస్ట్