అనకాపల్లి.. పి ఎం ఏ వై సమావేశంలో పాల్గొన్న హౌసింగ్ చైర్మన్

65చూసినవారు
అనకాపల్లి.. పి ఎం ఏ వై సమావేశంలో పాల్గొన్న హౌసింగ్ చైర్మన్
గుంటూరులో సోమవారం జరిగిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ రీజనల్ లెవెల్ వర్క్ షాప్ మీటింగ్ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. కేంద్ర రూరల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్స్ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మంత్రి కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలోరాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధికారులతో గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్