అనకాపల్లి.. మానసిక ఆరోగ్య అవగాహన ర్యాలీ

74చూసినవారు
అనకాపల్లి.. మానసిక ఆరోగ్య అవగాహన ర్యాలీ
అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ఆశా డే సందర్భంగా ఆశా కార్యకర్తలు కు "మానసిక ఆరోగ్య అవగాహన మాసోత్సవాలు"ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక ఆరోగ్యం పై ఆశా కార్యకర్తలుకు ఆసుపత్రి వైద్యాధికారిణి డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని సూచించారు. అలాగే మానసిక ఆరోగ్యం కూడా ఎంతో అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్