అచ్యుతాపురంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన

50చూసినవారు
అచ్యుతాపురంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన
అచ్యుతాపురం మండలం రామన్నపాలెం గ్రామంలో పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో కలిసి అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఓపక్క సంక్షేమ పథకాలు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్