మహ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయం

80చూసినవారు
మహ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయం
మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా సోమవారం అనకాపల్లిలో జరిగిన మిలాద్ -ఉన్ - నబీ వేడుకలలో ముఖ్య అతిథులుగా ఎంపీ సీఎం రమేష్, మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డీ పరమేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన మాట్లాడుతూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 30లక్షల రూపాయిలను మంజూరు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్