ఎస్ రాయవరం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

83చూసినవారు
ఎస్ రాయవరం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి నుండి విశాఖ వైపు వెళ్తున్న లారీని ఆర్. టి. సి బస్సు ఢీ కొట్టడంతో 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో నక్కపల్లి 50 పడకల ఆసుపత్రికి తరలించారు. ఎస్. రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్