విశాఖ: న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం

75చూసినవారు
విశాఖ: న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం
ఎన్నికల ముందు న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు నూతన భవన సముదాయంలో శుక్రవారం నిర్వహించిన విశాఖ బార్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ యువగళం పేరుతో పాదయాత్ర చేశా. అందులో భాగంగానే న్యాయవాదులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నా. న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటా అన్నారు.

సంబంధిత పోస్ట్