ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

50చూసినవారు
బడుగు బలహీన వర్గ నాయకుడు అయినటువంటి ప్రియతమ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారంపెద్దపల్లిలో ఘనంగా ఘన నివాళులు అర్పించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బొద్ధపు ఎర్రయ్యదొర ఎలమంచిలి మార్కెట్ చైర్మన్ పాల్గొన్నారు.యువ నాయకుడు సోషల్ మీడియా కన్వీనర్ దాసరి గణేష్,యువ నాయకులు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్