మౌలిక సదుపాయాలు కల్పించాలి

62చూసినవారు
మౌలిక సదుపాయాలు కల్పించాలి
గిరిజన ప్రాంతంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన స్వర్ణాంధ్ర- 2047 సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విద్య వెనుకబడి ఉందన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి మెరుగైన విద్యాబోధన అందించాలన్నారు. మారుమూల గ్రామాల్లో తాగునీటి, రహదారి సౌకర్యం కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్