భీమిలిలో జనసేన నాయకులకు ఘోర అవమానం

5584చూసినవారు
భీమిలిలో జనసేన నేతలకు ఘోర అవమానం జరిగింది. టిడిపి ప్రచార రథం పైనుంచి జనసేన నేతలను బలవంతంగా బుధవారం సాయంత్రం గెంటేసారు టిడిపి నాయకులు. టిడిపి ప్రచార రథంపై జనసేన జెండాలు లేకుండా చేసారు. భీమిలి టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు డీఎన్ రాజు, తాళ్లవలస ఎంపీటీసీ సభ్యుడు కోరాడ రమణ వ్యవహార శైలిపై జనసేన నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అడుగడుగున టిడిపి నాయకులు తమను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్