ప్రభుత్వానికి, పాఠశాలలకు వారధులు యాజమాన్య కమిటీలు

70చూసినవారు
ప్రభుత్వానికి, పాఠశాలలకు వారధులు యాజమాన్య కమిటీలు
కొత్తగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులతో భీమిలి పెద్దిపాలెం చెన్నా ఫంక్షన్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా రంగానికి కూటమిప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే విద్యావ్యవస్థను పటిష్ఠం చేయడానికిఅధికారంలోకి వచ్చిన వెంటనే16వేలఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగాడీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకంచేశారని వివరించారు.

సంబంధిత పోస్ట్