కారు బోల్తా

26079చూసినవారు
భీమిలి ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద గురువారం ఉదయం కారు బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి కోసం విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారు శొంఠ్యాం వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఘటనలో 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. స్థానికులు పోలీసులకు, అంబులెన్స్ కి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్