కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన కేంద్రమంత్రి

83చూసినవారు
కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన కేంద్రమంత్రి
ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విక్రయిస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ చేసిన ఆరోపణలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఖండించారు. స్టిల్ ప్లాంట్ కాంటాక్ట్ ఉద్యోగులను తొలగించారన్న విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే వారిని తిరిగి నియమించినట్లు మంత్రి ఎక్స్‌లో శుక్రవారం పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్