చోడవరం: డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదుపై అవగాహన

76చూసినవారు
చోడవరం: డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదుపై అవగాహన
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, ఎస్ వి ఈఈ పి రెవెన్యూ శాఖ సౌజన్యంతో శుక్రవారం ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యత చాలా ముఖ్యమని, డిగ్రీలో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులందరూ ఓటర్లుగా నమోదు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్