చోడవరం డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

67చూసినవారు
చోడవరం డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
చోడవరం డిగ్రీ కళాశాలలో ఏపీ ఎస్ఎస్సి మరియు సీడ్ ఆప్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకి 157 మంది హాజరవ్వగా, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు నుండి 15, హెటిరో ఫార్మా 15, కేఎల్ గ్రూప్స్, అమెజాన్ నుండి 34 మంది విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ , జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్