పూడుకుపోయిన డ్రైన్ శుభ్రం చేయిస్తున్న ఎంపీటీసీ సూర్యనారాయణ

52చూసినవారు
సోమవారం ఉదయం చోడవరం నియోజవర్గం రావికమతం మండలం మారుపాక పంచాయితీ శివారు గ్రామం దాసరయ్యపాలెం డ్రైనేజీ చాలా కాలంగా పూడుకుపోయి, మురుగునీరు సరిగ్గా దిగక, అపరిశుభ్రంగా ఉంది దీనితో ఈగలు దోమలు, దుర్వాసన వెదజల్లుతుంది. పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. దీనితో ఎంపీటీసీ సూర్యనారాయణ ఆదేశాలతో శానిటేషన్ సిబ్బంది గ్యాంగవర్క్ చేసి డ్రైనేజీని పూర్తిగా చెత్తను తొలగించి శుభ్రపరిచారు.

సంబంధిత పోస్ట్