సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి

57చూసినవారు
సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి, ధరిత్రి దినోత్సవంను జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. శనివారం విశాఖలోని ఎంవిపి కాలనీలోని ఎస్ వివిపి డిగ్రీ కళాశాలలో, శివాజీ పాలెం లోని జివిఎంసి ప్రాదమిక పాఠశాల, కెడిపిఎం ఉన్నత పాఠశాలల్లో ధరిత్రి దినోత్సవం కార్యక్రమాలు ఎపి కాలుష్య నియంత్రణ మండలి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ లు సంయుక్తంగా నిర్వహించాయి.

సంబంధిత పోస్ట్