ఎన్నిక‌ల ప్ర‌చారానికి భ‌ర‌త్ శ్రీ‌కారం

59చూసినవారు
విశాఖ‌లో టీడీపీ ఎంపీ అభ్య‌ర్థి శ్రీ‌భ‌ర‌త్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు. బుధ‌వారం మ‌ధుర‌వాడ‌లో ఆయ‌న విస్తృతంగా ప‌ర్య‌టించారు. టీడీపీ మ్యానిఫెస్టోలోని సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపంచాలిన‌, వైసీపీ అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప‌లువురు టీడీపీ నేత‌లు ప్రచారంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్