సఫాయిమిత్ర కార్మికుల సంక్షేమానికి కేంద్రం కృషి

75చూసినవారు
సఫాయిమిత్ర కార్మికుల సంక్షేమానికి కేంద్రం కృషి
సఫాయిమిత్ర కార్మికుల సంక్షేమం, ఆరోగ్యమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రత్వ శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు. గురువారం విశాఖలోని లాసన్స్ బే కాలనీ ఎం. ఎస్. ఎఫ్-3లో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ తో కలిసి సఫాయిమిత్ర కార్మికులకు జెసిబి వాహనాలు, పిపిఇ కిట్లు అందించారు.

సంబంధిత పోస్ట్