ఘనంగా సుదర్శన హోమం

53చూసినవారు
విశాఖ జిల్లాలోని తూర్పు నియోజకవర్గంలో ఎన్ని దుర్గ మాంబ ఆలయ ప్రాంగణంలో చండీ సహిత సుదర్శన యాగానికి భక్తులు పోటెత్తారు. గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం అమ్మవారికి సుదర్శన మహా యజ్ఞం నిర్వహించారు. బాలభాను, అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్