ఏయూ పలు విభాగాల తనిఖీ

81చూసినవారు
ఏయూ పలు విభాగాల తనిఖీ
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు శనివారం ఆకస్మికంగా పలు విభాగాలను తనిఖీ చేశారు. జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలలో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బోధన జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా తిలకించారు. విభాగాలలో హాజరు పట్టికను పరిశీలించారు. అదే విధంగా విభాగాలకు పూర్తిస్థాయి మౌలిక వసతులను సమకూర్చాలని విభాగాధిపతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్