బాలికపై అత్యాచారం

3282చూసినవారు
విశాఖ నగరంలో సోమవారం మరో ఘోరం జరిగింది. మధురవాడ, మల్లయ్యపాలెం లో మైనర్ బాలిక ను అదే ప్రాంతానికి చెందిన పోలిపల్లి తరుణ్(18). అత్యాచారం చేశాడు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి లా అండ్ ఆర్డర్ ఇంచార్జ్ ఏసీపీ ఎస్. రాంబాబు, పియం పాలెం సిఐ రామకృష్ణ చేరుకొని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్