పర్యావరణహిత నగరంగా విశాఖ

64చూసినవారు
ఎకో వైజాగ్ కార్యక్రమాలలో భాగంగా విశాఖ నగరాన్ని పర్యావరణ హిత నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రజల అవగాహన కొరకై ప్రతి వార్డులో “పెయింట్ మై స్ట్రీట్” ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహిస్తున్న‌ట్టు జివిఎంసి అదనపు కమిషనర్ విశ్వనాథన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జివిఎంసి కమీషనర్ సిఎం సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు సిరిపురంలో “పెయింట్ మై స్ట్రీట్” ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్