స్టాఫ్ సెల
క్షన్ కమిషన్(SSC).. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి తాజాగా
నోటిఫికేషన్ విడుదల చ
ేసింది. దీని
ద్వారా 2049 గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్
ణులై ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ న
ెల 18 లోపు ఆన్లైన్లో
దరఖాస్ాస్తు చేస
ుకోగలరు. పూర్తి వివరాలను https://s
sc.nic.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.