సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

73చూసినవారు
సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. గాజువాక మండలం పాతకర్నవాణిపాలెంలో పార్టీ కన్వీనర్ నర్సింగరావు ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్