విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆగని నిరసనలు

71చూసినవారు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. శ‌నివారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఆందోళ‌న‌కారులు ఉక్కు అడ్మిన్ భ‌వ‌నం ముందు ఆందోళ‌న చేశారు. ఉక్కు పరిశ్రమ క్వార్టర్స్ కు విద్యుత్ చార్జీల పెంపు త‌గ‌దంటూ నినాదాలు చేశారు. హెచ్ ఆర్ ఏ తొలగింపుపై కార్మికులు, ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా ఉద్యోగి సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌డంతో ఉక్కు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

సంబంధిత పోస్ట్