స్టీల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి

75చూసినవారు
స్టీల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి
స్టీల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా లో పెద్ద ఎత్తున ప్రభుత్వ యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మికులు పాల్గొన్నారు. ఈ ధర్నాను ఉద్దేశించి రామస్వామి మాట్లాడుతూ యాజమాన్యం కావాలని కార్మికులకు జీతాలు చెల్లించడంలో జాప్యం చేస్తుందని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్